పలాస రూరల్, న్యూస్లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయాలని అడిగితే ప్రజలు కొడతారని ఆ పార్టీ కార్యకర్తలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ముందు వాపోయారు. మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బుధవారం కాశీబుగ్గలోని హనుమంతు వెంకటరావు, మారూ. ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర ఇళ్లలో వేర్వేరుగా కేంద్ర మంత్రి కృపారాణి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. వెంకటరావు ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ప్రజలు ఆగ్రహం తో ఉన్నారని, ఈ తరుణం లో వారి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో కంగుతిన్న కృపారాణి విలేకరులతో మాట్లాడుతూ ఫొటో తీసుకుని వెళ్లిపోవాలని కోరారు. తాము, కార్యకర్తలు చర్చించుకుంటామని చెప్పారు.
అనంతరం అప్పయ్యదొర నివాసంలో నిర్వహించిన సమావేశానికి మారూ. ఎంపీ కణితి విశ్వనాథం హాజరయ్యారు. మీరు చెప్పిన అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తామని కృపారాణి చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. సమావేశంలో కోట్ని దుర్గాప్రసాద్, దువ్వాడ రూ.వితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావు, మారూ. కౌన్సిలర్లు మల్లా భాస్కరరావు, రోణింకి శాంతికుమారి, తమ్మినాన శాంతరావు, పైల చక్రధర్, గోళ్ల చంద్రరావు, అట్టాడ మాధవరావు, కర్రి మాధవరావు, మల్లా కృష్ణారావు, రేగి గవరయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్కు ఓట్లడిగితే జనం కొడతారు..
Published Thu, Mar 6 2014 1:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement