వైఎస్సార్ జిల్లా: టేబుల్ ఫ్యాన్ పక్కకు జరుపుతూ ప్రమాదవ శాత్తూ విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వైఎస్సార్జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గ్రామంలోని మల్లినేనిపట్నం కాలనీలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన కె. నరసింహులు (50), ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో పడుకునే సమయంలో టేబుల్ ఫ్యాన్ను పక్కకు జరుపుతుండగా.. సుబ్బలక్ష్మమ్మకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో నరసింహులుకు కూడా షాక్ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విద్యుత్ షాక్తో దంపతుల మృతి
Published Mon, Jun 29 2015 8:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement