ప్రత్యేక హోదా కోసం కొనసాగుతున్న సీపీఐ ఆందోళనలు | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం కొనసాగుతున్న సీపీఐ ఆందోళనలు

Published Sun, Mar 15 2015 2:20 PM

ప్రత్యేక హోదా కోసం కొనసాగుతున్న సీపీఐ ఆందోళనలు - Sakshi

హిందూపురం(అనంతపురం): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. వివరాలు... హిందూపురంలో ఆదివారం సీపీఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి సాయం అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement