సీఎం సమీక్షలో సీఆర్డీఏ కమిషనర్ వెల్లడి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి ఐదు మార్గాల్లో నిధులు సమీకరించాలని సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. వీటి ద్వారా నిధుల సేకరణకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు రాజధాని వ్యవహారాలపై నిర్వహించిన సమీక్షా సమావే శంలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వాటిని వివరించారు. తాజా అంచనాల ప్రకారం రాజధాని నిర్మాణానికి రూ.58 వేల కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తంలో 32 వేల కోట్లను వచ్చే మూడేళ్లలో మౌలిక సదుపా యాల కల్పనకు ఖర్చు చేయాల్సివున్న నేపథ్యంలో ఈ నిధుల సమీకరణ ప్రణాళికను తయారు చేసినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించే సంస్థల ప్రతినిధులతో ఈ నెల 25న అమరావతి ఫైనాన్సింగ్ రౌండ్ టేబుల్ పేరుతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం నుంచి వెలగపూడిలోని తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తానని చెప్పారు.
11 ‘మున్సిపల్స్’లో రోడ్ల మరమ్మతులు
ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత నేపథ్యంలో త్వరలో జరగాల్సిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీ ఎన్నికలను వీలైనంత మేర జాప్యం చేయాలని, ఈలోగా వాటిల్లో రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణరుుంచారు. ఆయన బుధవారం ప్రత్యేకం గా రహదారులు-భవనాలు, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న ‘మున్సిపల్స్’లో రహదారులు వెడల్పు చేయడం, మరమ్మతులు చేయడంపైనే దృష్టి సారించాలని రహదారులు, భవనాల శాఖ అధికారుల్ని ఆదేశించారు. అంతేగాక తక్షణం రహదారుల పనులను ప్రారంభించాలని సూచించారు.
సచివాలయంలో సైకిల్ ట్రాక్
వెలగపూడిలోని సచివాలయంలో ప్రయోగాత్మంగా సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు ఆలిండియా సైక్లింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ డీవీ మనోహర్ తెలిపారు. బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సైక్లింగ్ ట్రాక్ల ఏర్పాటుపై సీఎం సమక్షంలో ఫెడరేషన్, సీఆర్డీఏతో ఒప్పందం చేసుకుంది.
9న దుబాయ్కు సీఎం : చంద్రబాబు వచ్చే నెల 9 నుంచి మూడు రోజుల పాటు దుబాయ్లో ఉండనున్నారు. రాష్ట్రప్రభుత్వంలోని ఉన్నతాధికారి బంధువు దుబాయ్లో ప్రముఖ ఆడిటర్గా పనిచేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆ ఆడిటర్ దగ్గరకు సీఎం వెళ్లనున్నారు. అనంతరం అక్కడ తెలుగు వారు ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారని ఉన్నతస్థారుు వర్గాలు తెలిపాయి.
రాజధాని నిధుల సమీకరణకు ప్రణాళిక
Published Thu, Nov 24 2016 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement