సాక్షి, చిత్తూరు, కుప్పం టౌన్: తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఓడిపోతానన్న భయం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంపై ఆయన కుప్పంలో ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు రెండో రోజూ బిజీగా గడిపారు. కుప్పం ఆర్అండ్బీ అతిథిగృహంలో మంగళవారం నియోజకవర్గ తెలుగుదేశం సవున్వయ కమిటీ సవూవేశాన్ని నిర్వహించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయే పరిస్థితి ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా అంతర్గత సవూవేశాల్లో ఎవరైనా లేచి వూట్లాడితే.. ఏయ్ కూర్చో అనే చంద్రబాబు ఈ సవూవేశంలో మాత్రం స్వరం తగ్గించి వూట్లాడారు. ఇటీవల పంచాయుతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ 32 పంచాయుతీలను గెలుచుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగిల్ విండో డెరైక్టర్లు, కుప్పం టౌన్ బ్యాంక్ డెరైక్టర్ పోస్టుల్లోనూ వైఎస్ఆర్సీపీ గెలవడంపై ఆరా తీశారు. తాము సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే వైఎస్ఆర్సీపీ గెలిచిందని, మీరేం చేస్తున్నారని టీడీపీ నాయుకులను ప్రశ్నించారు.
వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కుప్పం పర్యటనకు గ్రావూల నుంచి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు. కాగా.. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా, నీచంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో మంగళవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనను ఇష్టానుసారం కాకుండా అసెంబ్లీ తీర్మానం చేసి, పారదర్శకంగా చేయాలన్నారు. ఆ దిశగా ఒత్తిడి తేవాల్సిందిగా జాతీయ రాజకీయ పార్టీలకు మరోసారి లేఖ రాస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ మంత్రులే ఆర్టికల్ 371 డీని సవరించాలని ఒకసారి, వద్దని ఇంకోసారి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్ఐసీ మీటింగ్లో ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేస్తున్నారని తాను మాట్లాడితే.. ఆనాడు సీఎం కిరణ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఓటమి భయం!
Published Wed, Nov 20 2013 3:12 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement