శ్యామాయవలస(మెరకముడిదాం): మండలంలో డెంగీ జ్వరం వణికిస్తోంది. మండలంలోని పులిగుమ్మి పంచాయతీ మధుర గ్రామమైన శ్యామాయవలస గ్రామానికి చెందిన దాసరిదాలినాయుడు(45) అనేవ్యక్తికి డెంగీ వ్యాధి సోకినట్టు విజయనగరం తిరుమల ప్రసాద్
స్పత్రి వైద్యాధికారులు నిర్ధారించారు. దాలినాయుడు కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఎప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో బంధువులు అతనిని విజయనగరం తిరుమల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అన్ని రకాల టెస్ట్లు చేసిన తరువాత దాలినాయుడుకు డెంగీ జ్వరం సోకినట్టు నిర్ధారించారు. రోగికి ప్రస్తుతం తెల్లరక్తకణాలు తగ్గుతున్నాయి. దీంతో తెల్లరక్త కణాలు ఎక్కించేందుకు బంధువులు నానా తంటాలు పడుతున్నారు. అయితే దత్తిరాజేరు మండలం తివిటేరు గ్రామానికి చెందిన రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్డోనర్ సభ్యుడు ముడిదాపురాము ఎప్పటికప్పుడు రోగికి అవసరమైన రక్తాన్ని డోనర్ల ద్వారా అందిస్తున్నాడు. అంతేకాకుండా 15 రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన రాపాక లక్ష్మణరావు అనే వ్యక్తికి డెంగీ సోకగా ప్రైవేటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు. ఊటపల్లి గ్రామానికి చెందిన రెడ్డిడేవిడ్(20), మీసాలచిన్నయ్య(45)లకు కూడా 15రోజులు క్రితమే డెంగీ జ్వరం సోకింది. వీరు కూడా విజయనగరం ప్రైవేటు ఆస్పత్రిలో వేల రూపాయలు ఖర్చు చేసి చికిత్సను పొందారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు స్పందించి వెంటనే రెండు గ్రామాలలో పూర్తిస్థాయిలో వైద్యసేవలను అందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
వైద్యాధికారులు సకాలంలో స్పందించాలి
డెంగీజ్వరాలు ఎంత ప్రాణంతకమో వైద్యాధికారులకు తెలియనిది కాదు, అందుకనే వైద్యాధికారులు అప్రమత్తమై ప్రజలను ముం దుగానే అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే పలువురు డోనర్స్ ద్వారా ఈరోగులకు పలు యూనిట్ల బ్లడ్ ప్యాకెట్లను అందజేశాం.
- ముడిదాపు రాము, బ్లడ్బ్యాంకు కమిటీ సభ్యుడు
వణికిస్తున్న డెంగీ
Published Thu, Aug 6 2015 11:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈ నెల 8లోగా రైతు భరోసా... లేకుంటే ముక్కు నేలకు రాస్తా: సీఎం రేవంత్రెడ్డి
సమ్మర్ క్యాంప్ ప్రారంభం
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
బీజేడీని గద్దె దించండి
నేడు రాష్ట్రానికి పీఎం మోదీ రాక
అభివృద్ధికి ఓటు వేయండి
బీజేడీకి ఓటు–అభివృద్ధికి చోటు
‘నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో విఫలం’
● పూరీ బరిలో నుంచి తప్పుకున్న సుచరిత ● ప్రచారానికి నిధులు లేవని ఆవేదన ● కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించకపోవడంతో పోటీకి వెనుకంజ
అవినీతి చిట్టా..
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement