చంద్రబాబుతో మంత్రి దేవినేని ఉమ భేటీ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో మంత్రి దేవినేని ఉమ భేటీ

Published Mon, Nov 3 2014 9:59 PM

Devineni Uma meet in ap cm chandra babu

హైదరాబాద్: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. శ్రీశైలం జల వివాదంపై వారు చర్చించారు. ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడాలని నిర్ణయించారు.

 మంత్రి ఉమ సోమవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి ఉమా భారతిని కలుస్తారు. శ్రీశైలం జల వివాదం గురించి ఆమెకు వివరిస్తారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement