తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Fri, Jun 26 2015 7:19 AM

devotees are low in tirumala temple

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలోని శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం ఉదయం ఏడుకొండలవాడి దర్శనానికి 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వెంకటేశ్వరుని సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

Advertisement
Advertisement