తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Thu, Jan 19 2017 8:21 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో గురువారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రెండు కంపార్ట్‌మెంట్‌లలో భక‍్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర‍్వదర‍్శనానికి 3 గంటలు, ప్రత‍్యేక దర‍్శనానికి 2 గంటలు, కాలినడకన వచ‍్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

 

Advertisement
Advertisement