తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Wed, Dec 10 2014 6:02 AM

Devotees rush in Tirumala

తిరుమలలో మంగళవారం సాయంత్రం భక్తుల రద్దీ సా‘దారణంగా ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.  రూ.50,రూ. 100, 500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు.  ఉచిత గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
 
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు:
ఉచిత గదులు -130, రూ.50 గదులు - 61,రూ.100 గదులు-46 ఖాళీగా ఉన్నాయి, రూ.500 గదులు -  8 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం - 112 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణసేవ - 109 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - 88 ఖాళీగా ఉన్నాయి

 బుధవారం ప్రత్యేకసేవ - సహస్ర కలశాభిషేకం

Advertisement

తప్పక చదవండి

Advertisement