తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Mon, Apr 6 2015 6:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో మంగళవారం సాయంత్రం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100,రూ.500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 2 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
 
 గదుల వివరాలు:
 ఉచిత గదులు  - 34, రూ.50 గదులు-  17,
 రూ.100 గదులు-14, రూ.500 గదులు- 1 ఖాళీగా ఉన్నాయి.
 
 ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం-119 ఖాళీ ఉన్నాయి
 సహస్ర దీపాలంకరణ సేవ-245 ఖాళీ ఉన్నా యి. వసంతోత్సవం-106 ఖాళీ ఉన్నాయి
 బుధవారం ప్రత్యేకసేవ - సహస్ర కలశాభిషేకం

Advertisement

తప్పక చదవండి

Advertisement