తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Sun, Jun 7 2015 6:52 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగానే లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
 
ఉచిత గదులు  - 25, రూ.50 గదులు - 45 ఖాళీ, రూ.100 గదులు- 6 ఖాళీగా ఉన్నాయి
 రూ.500 గదులు- ఖాళీ లేవు
 
ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం:102,
సహస్ర దీపాలంకరణ సేవ:32 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం : ఖాళీ లేవు

Advertisement

తప్పక చదవండి

Advertisement