ఏపీ నేతలతో దిగ్విజయ్ సమావేశం | Sakshi
Sakshi News home page

ఏపీ నేతలతో దిగ్విజయ్ సమావేశం

Published Thu, Jul 7 2016 1:11 PM

Digvijay address in congress Meeting in AP

విశాఖ: కాంగ్రెస్ పార్టీ సమావేశం గురువారం విశాఖపట్నంలో ప్రారంభం అయింది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ముఖ్య నేతలు,  కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రేటర్ ఎన్నికలు, రాహుల్ గాంధీ పర్యటన, పార్టీ బలోపేతంపే ఈ సందర్భంగా నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మంత్రులు బాలరాజు, కొండ్రు  మురళీ తదితరలు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement