తెలంగాణలో 56,042 మంది, ఏపీలో 65,667 మంది హాజరు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీలో, 14 నుంచి తెలంగాణలో చేపట్టిన వెరిఫికేషన్కు 1,21,709 మంది విద్యార్థులు హాజరై సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకున్నట్లు ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వెరిఫికేషన్కు ఫస్ట్ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు 1,14,508 మందిని పిలువగా, శనివారం సాయంత్రం 7 గంటల వరకు 65,667 మంది వెరిఫికేషన్ చేయించకున్నట్లు వివరించారు. తెలంగాణలో 88,947 మందిని పిలిస్తే 56,042 మంది హాజరయ్యారని వివరించారు.
వెబ్ ఆప్షన్లు ప్రారంభమైన ఈ నెల 17వ తేదీ నుంచి శనివారం రాత్రి 7 గంటల వరకు 87,859 మంది అప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. శుక్ర, శనివారాల్లో 1,00,001వ ర్యాంకు నుంచి 1,50,000 ర్యాంకు పరిధిలోని 28,518 మంది విద్యార్థులకు అప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించగా 26,827 మంది విద్యార్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. ఈ ర్యాంకు పరిధిలోని వారు వెబ్ ఆప్షన్లను ఆదివారం ఉదయం 9 గంటల వరకు ఇచ్చుకోవచ్చని వివరించారు. ఈ నెల 25తో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగియనుంది. 26, 27 తేదీల్లో ఆప్షన్లను మార్చుకునే అవకాశం కల్పించనున్నారు.
ముగిసిన ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Published Sun, Aug 24 2014 3:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement