గుడుపల్లె, న్యూస్లైన్: ద్రవిడ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశంలోనే రిజిస్ట్రార్ ఎంపిక జరుగుతుందని, అంతవరకూ గవర్నర్ ఆదేశం మేరకు డెప్యూటీ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న మాధవనాయుడు ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తారని వైస్చాన్స్లర్ ఆచార్య కంకణాల రత్నయ్య స్పష్టంచేశారు. శనివారం వీసీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ద్రవిడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆదినారాయణరెడ్డి పదవీకాలం ఈ నెల 22న ముగిసిందని, ఈ నేపధ్యంలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్ను నియమించాలని ఈనెల 6వ తేదీన గవర్నర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని వీసీ వివరించారు.
గవర్నర్ ఆదేశం మేరకు 23 నుంచి ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టాలని డెప్యూటీ రిజిస్ట్రార్ను ఈ నెల 7వ తేదీనే ఆదేశించామని చెప్పారు. ఇదిఇలా ఉండగా రిజిస్ట్రార్ ఆదినారాయణరెడ్డి పదవీ కాలాన్ని పొడిగించేలా ఈసీ కమిటీలో ప్రతిపాదించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్ మిశ్రా లేఖరాశారని, కానీ అది ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ కాదని వీసీ రత్నయ్య వివరించారు. ద్రవిడ వర్సిటీకి ఇంకా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) నియమించలేదని చెప్పారు.
కమిటీ నియమించేవరకూ రాష్ర్ట ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్ మిశ్రా, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి సాంబశివరావు, విద్యాశాఖ కొలిజియేట్ ఆఫ్ కమిషనర్ సునీతతో పాటు తమిళనాడుకు చెందిన ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి శ్రీ రాజరాంలు ద్రవిడ వర్సిటీకి ఎక్స్అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ కమిటీకి చైర్మన్గా వైస్చాన్స్లర్ ఉంటారన్నారు.
ఎక్స్అఫిషియో సభ్యులందరూ రిజిస్ట్రార్ పోస్టు ఫలానావారికి ఇవ్వాలని ప్రతిపాదించినా కూడా వీసీ ఒప్పుకుంటేనే సాధ్యం అవుతుందన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటయ్యాక సమావేశం ఏర్పాటుచేసి నూతన రిజిస్ట్రార్ను నియుమిస్తావుని చెప్పారు. అప్పటివరకు ఇన్చార్జి రిజిస్ట్రార్గా వూధవనాయుుడు కొనసాగుతారని వివరించారు.
ఈసీ సమావేశంలోనే రిజిస్ట్రార్ ఎంపిక
Published Sun, Aug 25 2013 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement