కుప్పంలో గజరాజులు బీభత్సం | Sakshi
Sakshi News home page

కుప్పంలో గజరాజులు బీభత్సం

Published Sun, Dec 8 2019 6:17 PM

Elephants on the rampage in Kuppam - Sakshi

సాక్షి, చిత్తూరు: కుప్పంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలోని పంటలను నాశనం చేశాయి. దీంతో అటవీ సమీపంలో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారలు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గజరాజుల నుంచి తమ పంటపొలాలను కాపాడాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement