Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్ధి మృతి

Published Thu, Jul 9 2015 8:43 AM

Engineering student rajesh died a road accident

ఎస్ఆర్పురం : గుర్తుతెలియని వాహనం ఓ బైక్ ను ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గురువారం ఉదయం చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం మంగుంట వద్ద జరిగింది. మృతుడిని బీటెక్ విద్యార్థి రాజేష్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement