డబ్బుల్లేవంటూనే సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటం
విజయవాడ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు.. అడుగుపెట్టిన ప్రతి చోటా చెప్పే మాట ఒక్కటే.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నాం. ప్రతిపైసాను జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అప్పుడే లోటును అధిగమిస్తాం.’ అని. అయితే ఆయన చెప్పే మాటలకీ, చేస్తున్న ఖర్చుకీ ఎక్కడా పొంతన ఉండడం లేదు. ‘స్వర్ణాంధ్ర కోసం నడుం బిగిద్దాం’ అంటూ చంద్రబాబు ముఖ చిత్రంతో లక్షా 30 వేల వాల్ హ్యాంగింగ్స్ను సిద్ధం చేయించారు. జిల్లాకు 10 వేల చొప్పున వీటిని అన్ని జిల్లాలకూ పంపారు.
మండల పరిషత్, తహసీల్దార్, పంచాయతీ కార్యాలయాలతో పాటు మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని తగిలించాలని ప్రభుత్వం సూచించింది. ఈ వాల్ హ్యాంగింగ్ ఒక్కొక్కటికీ రూ.100కు పైగా మొత్తం తయారీ కోసం ప్రభుత్వం రూ.1.40 కోట్ల ప్రజాధనాన్ని ప్రచారం కోసం మంచి నీళ్లలా ఖర్చు చేయడం గమనార్హం.
‘స్వర్ణాంధ్ర కోసం..’ 1.40 కోట్లు దుబారా!
Published Tue, Apr 7 2015 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement