వాగు దాటుతూ తండ్రీకొడుకుల గల్లంతు | Sakshi
Sakshi News home page

వాగు దాటుతూ తండ్రీకొడుకుల గల్లంతు

Published Fri, Dec 12 2014 7:53 AM

Fahter and son sink in Canel

నెల్లూరు: జిల్లాలో అనంతసాగరం మండలం కేతామన్నేయ వాగు దాటుతూ తండ్రీ కొడుకుల గల్లంతైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వాగులో కొట్టుకపోతున్న తండ్రీకొడుకును రక్షించేందుకు స్థానికులు యత్నించారు. వారిలో కొడుకు సులేమాన్ను మాత్రమే రక్షించగలిగారు. గల్లంతైన తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement