వజ్రకరూరు: బంగారం తాకట్టుపెట్టి పొందిన రుణాలు రైతులు వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని లేకపోతే ఆభరణాలను వేలం వేస్తామని బ్యాంకు అధికారు లు ప్రకటించడంపై వైఎస్సార్సీపీ, బీజే పీ, మాలమహానాడు నాయకులు, రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం స్థానిక స్టేట్ బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ బంగారు వేలంపాట నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయారన్నారు.
ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయు డు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం తో రైతులు రుణాలను చెల్లించలేదన్నా రు. రైతులకు గడువు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిబంధనలను సడలించాలన్నారు. రైతు రుణాలతోపా టు బంగారు రుణాలన్నీ మాఫీచేయాల ని డిమాండ్చేశారు. ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలు స్తంభించా యి. బంగారు వేలం పాటను ఆపాలని ,రైతులకు కొత్తరుణాలు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ, వాతావారణ బీమాను వెం టనే విడుదల చేయాలని నినాదాలు చేశా రు. బ్యాంకు మేనేజర్ వచ్చి సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.
మేనేజర్ అక్కడకు చేరుకుని రైతులు, నాయకుల తో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని సూచించినట్లు ఆమె వివరించా రు. గడువు కావాలని కోరుతూ వినతిపత్రం అందచేస్తే ఉన్నతాధికారులకు పం పి తగిన నిర్ణయం తీసుకుంటామని మేునేజర్ వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బ్యాంకు వద్ద అతికించిన వేలం నోటీస్ను తొలగించా రు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వడ్డెరఘురాములు, మాలమహానాడు రాష్ట్ర ఉ పాధ్యక్షుడు మొలకబాల రామాంజి నేయులు, వైఎస్సార్సీపీ నాయకులు చిన్నపులికొండ, రియాజ్, బెస్త నాగరా జు, సామాజిక కార్యాకర్త రామాంజనేయులు పాల్గొన్నారు. ఐఎంఎస్ ఉపాద్యక్షుడు కిరణ్, సుధాకర్, మాలమహానాడు నాయకులు మనోహర్, నరసింహులు, రామక్రిష్ణ, దళిత నాయకులు సదా,మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామాంజనేయులు మద్దతు పలికారు.
బంగారం వేలం ప్రకటనపై రైతుల ఆగ్రహం
Published Sun, Feb 1 2015 11:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement