మద్నూర్,న్యూస్లైన్:
మద్నూర్ మండల కేంద్రంలో రెండు ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయశాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. వ్యవసాయశాఖ అధికారులు వస్తున్నారని తెలిసి వ్యాపారులు ఫర్టిలైజ ర్ దుకాణాలు మూసివేసి వెళ్లడంతో అక్ర మ, కల్తీ ఎరువులు విక్రయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ సీజ్ చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు.మండ ల కేంద్రంలోని సంగమేశ్వర, గ్రోమోర్ దుకాణాలను సీజ్ చేసినట్లు జేడీఏ నర్సిం హ, ఏడీఏ వేణుగోపాల్ తెలిపారు.
వ్యవసాయశాఖ అధికారులు దుకాణాలను తనిఖీ చేస్తున్నారని తెలిసి ఉద్దేశపూర్వకంగా ఇరు దుకాణాలను యజమాను లు మూసివేశారని అధికారులు తెలిపారు.అలాగే మండల కేంద్రంలోని దుకాణాలలోని 800 శాంపిల్స్ను టెస్ట్లకు పంపించగా, అందులో 300 ఉత్పత్తుల లో పెస్టిసైడ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎరువుల దుకాణాలకు లెసైన్స్లు పొం ది, ఫెస్టిసైడ్స్ను విక్రయించడం తనిఖీ ల్లో తేలిందని, వారిపై చర్యలు తీసుకుం టామని అధికారులు తెలిపారు. అలాగే స్థానిక వ్యాపారులు బయోప్రోడక్ట్స్ మిశ్ర మం ఉన్న ఎరువులు విక్రయిస్తున్నట్లు రికార్డులు చూపించినప్పటికి, అందులో అసలు బయోప్రోడక్ట్స్ లేదని తేలింది. పూర్తి విచారణ చేపట్టి జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా నాసిరకం ఎరువులు, ఫెస్టిసైడ్స్ విక్రయిస్తే త మ దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అధికారుల వెం ట ఏఈవో లుకా,లక్ష్మీకాంత్ ఉన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాల సీజ్
Published Fri, Sep 20 2013 2:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
తప్పక చదవండి
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
Advertisement