దాబాలో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

దాబాలో అగ్నిప్రమాదం

Published Thu, Sep 24 2015 2:15 PM

fire accident in anantapur

రాయదుర్గం: ప్రమాదవశాత్తూ ఒక దాబాలో అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ. 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన అనంత పురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీ దాబాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే హోటల్‌లోని సమాగ్రి అంతా కాలి బూడిదైంది.  

 

Advertisement

తప్పక చదవండి

Advertisement