కల్యాణదుర్గం: అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మండలంలో పాత కక్షలతో దుండుగులు ఓ వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన మండలంలోని మల్లికార్జునపల్లెలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రసాద్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇళ్ళు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో అప్రమత్తమైన ఇంట్లో వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఇంటితో పాటు సామగ్రి, నిల్వ ఉంచిన రూ.1.50 లక్షల విలువ చేసే పొగాకు పూర్తిగా కాలిపోయాయి. మొత్తం రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. పాతకక్షలను మనస్సులో పెట్టుకుని గ్రామానికి చెందిన వారే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
పాతకక్షలతో ఇంటికి నిప్పు పెట్టి..
Published Wed, Apr 27 2016 9:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement