డొంకరాయిలో గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం | Sakshi
Sakshi News home page

డొంకరాయిలో గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం

Published Sun, Nov 3 2013 5:26 PM

Gang rape on Tribal woman

విశాఖపట్నం: విశాఖ జిల్లా సరిహద్దులలో గిరిజన వివాహిత యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.   డొంకరాయి గ్రామంలో ఈ దారుణం జరిగింది. గిరిజన యువతిని కొందరు మభ్యపెట్టి మద్యం మత్తులో అత్యాచారం చేశారు.  

గత నెల 27న జరిగిన ఈ ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement