రాజమండ్రి కల్చరల్: గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ 28నే ప్రారంభమవుతాయని ప్రముఖ జ్యోతిషవిద్వాంసుడు మధుర కృష్ణమూర్తి శాస్త్రి స్పష్టం చేశారు. రాజమండ్రి బ్రౌన్ మందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి సంకలనం చేసిన జై గణేశ వ్యాససంపుటిని మధుర కృష్ణమూర్తి శాస్త్రి బుధవారం స్థానిక కృష్ణనగర్లోని విశ్వ విజ్ఞాన ప్రతిష్ఠానం కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పండుగలలో ఏకీకరణను సాధించడానికి 1953-56 మధ్యలో నియమించిన క్యాలెండర్ రిఫార్మ్ కమిటీ నిర్వాకం వల్లే పుష్కరాల తేదీలు, ఇతర పర్వదినాల గణన విషయంలో అయోమయం ఎదురవుతున్నదని అభిప్రాయపడ్డారు. గోదావరి పుష్కరాలు కచ్చితంగా 2015 జూన్ 28 ఉదయం 8.27 గంటలకు ప్రారంభమవుతాయని, తాము దీనినే అనుసరిస్తామని స్పష్టం చేశారు.
పుష్కర ప్రారంభం జూన్ 28నే
Published Thu, Aug 28 2014 5:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement