Sakshi News home page

ఇల్లు మంజూరు చేయడం లేదు

Published Thu, Jan 3 2019 6:48 AM

Handicapped Couple Meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం : దివ్యాంగుడునని కూడా కనికరించడం లేదు. 1500 రూపాయల పింఛనుకు అర్హుడినైనా కేవలం వేయి రూపాయలు అందజేస్తున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులమని ఇల్లు మంజూరు చేయలేదు. మీరు అధికారంలోకి రాగానే దివ్యాంగులను ఆదుకోవాలి.– ఉప్పాడ జనార్దన, సొండిపూడి , మందస

Advertisement

తప్పక చదవండి

Advertisement