అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోండి | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోండి

Published Tue, Jan 8 2019 7:34 AM

Help For Agrigold Victims - Sakshi

శ్రీకాకుళం: ‘అన్నా.. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి. మా గ్రామంలో 400 మంది రూ.3కోట్లు వివిధ దశల్లో చెల్లించాం. మేము పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది’ అని కవిటి మండలం కళింగపట్నానికి చెందిన అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రతిపక్ష నేతకు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement