ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై కోర్టు ధిక్కార కేసుకు సన్నాహాలు
ప్రేక్షకపాత్రలో పోలీసులు
పెనమలూరు : తరచూ వివాదాలతో వార్తల్లో నిలిచే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. పోరంకిలోని తన కార్యాలయం ఆవరణలో ఆదివారం కోడి పందేలు నిర్వహించి, తాను సంస్కృతిని కాపాడానని ప్రకటించారు. అయితే, ఎమ్మెల్యే హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు కోర్టు ధిక్కార కేసు వేసేందుకు పలువురు సన్నాహాలు చేస్తున్నారు. కోడి పందేలు చట్టవిరుద్ధమని, ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోడి పందేలు నిర్వహించటం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే కోడి పందేలు వేయడాన్ని జంతు, పక్షి సంరక్షణకు చెందిన పలువురు కోర్టులో సవాల్ చేయనున్నారు. కోర్టు పిటీషన్ స్వీకరిస్తే ఎమ్మెల్యే కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
పోలీసుల తీరుపై విమర్శలు
రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు వేస్తున్న సామాన్యులపై పోలీసులు దాడిచేయడం పరిపాటిగా మారింది. కొన్నిచోట్ల పోలీసులు దాడిచేయడంతో కొందరు చెరువులు, వాగులను దాటి అవతలి ఒడ్డుకు చేరే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. పోరంకిలో మాత్రం పలువురు పోలీసులు, ఎస్ఐల కళ్లముందే కోడి పందేలు ఎమ్మెల్యే నిర్వహించారు. అయినప్పటికీ కోడి పందేల నిర్వహణ గురించి సీఐ మురళీకృష్ణ వద్ద ప్రస్తావించగా తనకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని ఆయన చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివాదంగా మారిన కోడి పందేలు
Published Tue, Jan 6 2015 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement