గుంటూరు సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీలేవీ అమలు చేయకుండానే సన్మానాలు ఎందుకు చేరుుంచుకుంటున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ప్రశ్నించారు.
శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో ఆమట్లాడుతూ రుణమాఫీ చేయకుండానే చేసినట్టు నాటకాన్ని రక్తికట్టించినందుకా...అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకా అని నిలదీశారు. తిమ్మిని బమ్మిని చేస్తున్న బాబు ఏదో సాధించినట్టు సన్మానం చేరుుంచుకోవడంపై ఆయన విరుచుకుపడ్డారు. లక్ష కోట్ల రుణాలకు 5వేల కోట్లు చెల్లిస్తానని చెప్పడం ఏం గొప్ప అని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాలన్నీ
అని ముందు చెప్పి, చివరికి పంట రుణాలకే అంటూ మాట మార్చారనీ, రుణాలు రీషెడ్యూల్ చేయడానికి ఆర్బీఐ అంగీకరించిందని చెప్పి రీషెడ్యూల్ చేయకుండా, కొత్త రుణాలు రాకుండా చేశారని చెప్పారు.
బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించకపోవడంతో బీమా సౌకర్యాన్ని కూడా రైతులు కోల్పోయూరని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు కూడా పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి అసలు వాటి ఊసే ఎత్తకుండా తెలుగు ఆడపడుచులను మోసం చేశారన్నారు. వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ నిర్వహించిన ధర్నాకు వచ్చే రైతులను, మహిళలను పోలీసులతో అడ్డుకున్నారని దుయ్యబట్టారు. సిగ్గు ఉన్నట్టరుుతే సన్మానం చేయించుకోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చౌకబారు సన్మానాలతో ఇంకా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నించడం హేయమని మండిపడ్డారు. శుక్రవారం జరిగిన మహాధర్నాకు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసిన అందరికీ మర్రి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
అధికారంలో ఉన్నాం కదా ఏమి చేసినా చెల్లుతుందనుకోవడం అవివేకమన్న వాస్తవం ఈ ధర్నా ద్వారా నిరూపితమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వేల మంది వీధుల్లోకి వచ్చారంటేనే ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత స్పష్టమౌతోందన్నారు. అక్రమ కేసులు, అణచివేత చర్యలకు భయపడే వారెవరూ వైఎస్సార్సీపీలో లేరనీ, ఇకపై అలాంటి ఛేష్టలకు స్వస్థి పలకాలనీ మర్రి రాజశేఖర్ హితవు పలికారు.
సన్మానం దేనికి సారూ...?
Published Sun, Dec 7 2014 1:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement