'విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉంది' | Sakshi
Sakshi News home page

'విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉంది'

Published Wed, Oct 15 2014 1:08 PM

Hudud cyclone: V Hanumantha rao donates one month salary

విశాఖతో హైదరాబాద్ :  హుదూద్ తుఫాను బాధితుల సహాయార్ధం కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తన నెలరోజుల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు.  ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావును కలిసి చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ తనకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఈనెల 18న తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.

 

Advertisement
Advertisement