సీతంపేట, న్యూస్లైన్ : సీతంపేట ఐటీడీఏలో ఐకేపీ అదనపు ప్రాజెక్టు డెరైక్టర్(ఏపీడీ)గా పనిచేస్తున్న కె.సావిత్రిని ఆకస్మికంగా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సౌరభ్గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో డ్వామా ఏపీడీ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సావిత్రిని శ్రీకాకుళంలో ల్యాండ్ ఏపీడీగా నియమించారు. 11వ తేదీతో జారీ అయిన ఈ ఉత్తర్వులు బుధవారం ఇక్కడకు అందాయి. అధికారులను బదిలీ చేయటం సాధారణమే అయినా.. పనితీరు బాగోలేదన్న కారణంగా సావిత్రిని బదిలీ చేస్తున్నట్టు కలెక్టర్ పేర్కొనటం ఉద్యోగ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఐకేపీ కార్యకలాపాల నిర్వహణలో సీతంపేట ఐటీడీఏ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఇందుకోసం సావిత్రి ఎంతో కృషి చేశారు.
వాస్తవానికి, పనితీరు బాగోకపోతే తొలుత సంజాయిషీ అడుగుతారు. కింది స్థాయి ఉద్యోగులను సైతం ఇందుకు బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేస్తారు. అవేమీ లేకుండా ఏపీడీని ఏకంగా బదిలీ చేయడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు. విజయనగరం డీఆర్డీఏలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న సావిత్రి ఈ ఏడాది జనవరి ఒకటిన ఇక్కడకు బదిలీపై వచ్చారు. స్వయంశక్తి సంఘాల జమాఖర్చులను సకాలంలో ఆడిట్ చేయించడం, బ్యాంకు లింకేజీ, పీవోపీ లబ్ధిదారులకు రుణాల మంజూరు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. అలాంటిది ఆమెను పనితీరు బాగోలేదంటూ బదిలీ చేయటం వెనుక ఆంతర్యమేమిటో అర్ధం కావటం లేదని ఉద్యోగులు అంటున్నారు.
ఐకేపీ ఏపీడీ ఆకస్మిక బదిలీ!
Published Thu, Nov 14 2013 2:50 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement