- ఎమ్మెల్సీ యండపల్లి
తిరుపతి అర్బన్: టీటీడీతో పాటు రాషంలోని అ న్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త క్షణం భర్తీ చేయాలని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. శనివారం టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలోని 5300 పోస్టుల భర్తీని వెంటనే చేపట్టే లా పాలకమండలి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీలోని అన్ని విభాగాల్లో సుమారు 10 వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందన్నారు. సీఎం చం ద్రబాబు ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు.
టీటీడీలో కాం ట్రాక్టర్లకు, ఏజెన్సీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విధానాన్ని రద్దు చేసి, పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ఆలోచించకపోవ డం దారుణమన్నారు. జెఎస్పీ అధికార ప్రతినిధి నవీన్కుమార్రెడ్డి మాట్లాడుతూ బాబుకు మాత్ర మే జాబ్వచ్చిందన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి తేజ, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, యూటీఎఫ్ నేతలు మధుసూదన, నిర్మల, సీఐటీ యూ నగర కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలి
Published Sun, Jul 26 2015 2:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement