హైదరాబాద్ : పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను న డుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. శబరిమలై, రామేశ్వరం,వారణాసి,ఢిల్లీ-ఆగ్రా-జైపూర్-మధుర,గయ-ప్రయాగ,తదితర ప్రాంతాలకు వెళ్లే యాత్రికుల కోసం భోజన,వసతి,రోడ్డు రవాణా సదుపాయాలతో ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను రూపొందించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు హైటెక్స్లో జరుగనున్న ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ ప్రదర్శనలో ప్రయాణాలు బుక్ చేసుకున్న వారికి 5 శాతం రాయి తీ కూడా లభిస్తుందన్నారు. సికింద్రాబాద్-రామేశ్వరం ప్యాకేజ్డ్ టూర్ ఆగస్టు 13, 20, సెప్టెంబర్ 17 తేదీలలో ప్రారంభమవుతుంది. మొత్తం 5 రాత్రులు,6 పగళ్లు ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.7,581 చొప్పున చార్జీ ఉంటుంది. సికింద్రాబాద్-వారాణాసి టూర్ ఆగస్టు 8, 15 తేదీలలో ప్రారంభమవుతుంది.మొత్తం 5 రాత్రులు,6 పగళ్లు ఉంటుంది. రూ.7,381 చొప్పున చార్జీ తీసుకుంటారు. సికింద్రాబాద్-శబరిమలై యాత్ర నవంబర్ 15, వచ్చే సంవత్సరం జనవరి 20 తేదీలలో ప్రారంభమవుతుంది.
ఈ టూర్లో రూ.4,178 చొప్పున చార్జీ తీసుకుంటా రు. 4 రాత్రులు,5 పగళ్లు ఈ టూర్ కొనసాగుతుంది. అలాగే విజయవాడ-శబరిమలై టూర్ నవంబర్ 15, వచ్చే ఏడాది జనవరి 10 తేదీలలో ప్రారంభమవుతుంది. ఉత్తరాది యాత్రలలో భాగం గా సికింద్రాబాద్-గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ సెప్టెంబర్ 5న ప్రారంభమవుతుంది. మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. రూ.15,507 చొప్పున చార్జీ తీసుకుంటారు. ఈ ప్రత్యేక ప్యాకే జీల కోసం ప్రయాణికులు ఫోన్ 9701360701 నంబర్కు సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఆర్ఆర్బి అభ్యర్థులకు ప్రత్యేక రైలు
ఆర్ఆర్బీ పరీక్ష నేపథ్యంలో సంత్రాగచ్చి-సికింద్రాబాద్ (08045) స్పెషల్ ట్రైన్ నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది ఏపీలో విశాఖపట్టణం,రాజమండ్రి,విజయవాడ, తెలంగాణలో వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది.
ఐఆర్సీటీసీ పర్యాటక రైళ్లు..
Published Fri, Jul 11 2014 12:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement