ఎన్కౌంటర్పై సీబీఐతో
విచారణ జరిపించాలి
పౌరహక్కుల సంఘం
రాష్ట్ర కార్యదర్శి క్రాంతిచైతన్య
తిరుపతి కార్పొరేషన్: శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్కౌంటర్ ముమ్మాటికీ పోలీసుల హత్యేనని, తక్షణమే సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి క్రాంతి చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు హతమైన విషయం విదితమే. బుధవారం ఉదయం మృతదేహాలకు రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో పౌరహక్కుల సంఘం నాయకులు మార్చురీ వద్దకు చేరుకుని పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా క్రాంతి చైతన్య మాట్లాడుతూ శ్రీవారి మెట్టు వద్ద జరిగిన ఎన్కౌంటర్ బూటకం అన్నారు. మూడు రోజుల క్రితం పట్టుకున్న కూలీలను చిత్రహింసలు పెట్టారని, ఆఖరికి ఎన్కౌంటర్ అంటూ కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. తమపై రాళ్లు రువ్వారని చెబుతున్న పోలీసుల మాటలు కట్టుకథలుగా అభివర్ణించారు. తక్షణమే సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం జిల్లా కోశాధికారి లత, హేమాద్రి, రఘు పాల్గొన్నారు.
ఇదో బూటకపు ఎన్కౌంటర్
Published Thu, Apr 9 2015 4:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement