'సోనియా మైండ్గేమ్ ఫలించింది' | Sakshi
Sakshi News home page

'సోనియా మైండ్గేమ్ ఫలించింది'

Published Mon, Sep 23 2013 8:53 AM

Its a Sonia mind game on Telangana : V.Prakash

హైదరాబాద్ : హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఆలోచనను కేంద్రం విరమించుకుందని విశ్లేషకులు వి. ప్రకాశ్ అన్నారు. సీమాంధ్ర నేతల అభిప్రాయాలను కేంద్రం గౌరవించటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఓ న్యూస్ చానల్ కార్యక్రమంలో ప్రకాశ్ మాట్లాడుతూ సీమాంధ్రులు సమ్మె విరమించి, సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మైండ్ గేమ్ ఫలించిందని ప్రకాశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కలవదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement