మచిలీపట్నం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం బందరు మండలంలో పర్యటిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, అధికార ప్రతినిధి పేర్ని నాని ఒక ప్రకటనలో తెలిపారు. పోర్టు, అనుబంధ పరిశ్రమల కోసం ప్రభుత్వం 30వేల ఎకరాల భూమిని సేకరిస్తామని చెప్ప టం, ఇప్పటికే 14వేల ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొం దని, అనుబంధ పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదని రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతు తెలిపేందుకు జగన్ వస్తున్నారని పేర్కొన్నారు.
బుధవారం ఉదయం 8.30 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, 9.30 గంటలకు కరగ్రహారంలోని ఫరీద్బాబా దర్గా వద్ద, 11.30 గంటలకు తుమ్మలచెరువు వినాయకుడి గుడి సెంటరులో రైతులతో జగన్ మాట్లాడతారని వివరించారు. 1.30 గంటలకు పొట్లపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో సమావేశమవుతారని తెలిపారు.
రేపు బందరులో జగన్ పర్యటన
Published Tue, Sep 15 2015 4:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ‘గంట’కు రూ.100.!
Advertisement