'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి' | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి'

Published Sun, Jan 4 2015 3:13 PM

'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి' - Sakshi

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాలే అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇస్తున్నవారికి మరోచోట భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Advertisement
Advertisement