కార్వేటినగరం: అనర్హులైన పింఛన్దారుల ఏరివేత కార్యక్రమంలో అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మె ల్యే కే.నారాయణస్వామి స్పష్టం చేశారు. సోమవారం కార్వేటినగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గతంలో వస్తున్న పింఛన్లలో సగానికి పైగా కోతలు విధించినట్లు చెప్పారు. సర్వేల పేరుతో పేదలకు టోకరా పెడుతున్నారని ఆరోపించా రు. అధికారులు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ అర్హులకు మొండిచేయి చూపుతున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిపించేందుకు ప్రభుత్వం జన్మభూమిని ఒక సాధనంగా వాడుకుంటోం దని అన్నారు. ఒకే ఇంట్లో అర్హులు ఎంతమంది ఉన్నా పింఛన్లు ఇవ్వాలని కోరారు. పేదలకు అన్యాయం జరిగినట్లు తెలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని వివరిం చారు. భూ సమస్యలపైనా పేదల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ అధికారులు వాటిని పరిష్కరించాలని కోరారు. రుణమాఫీ కోసం ఎదురుచూసిన రైతులు, డ్వాక్రా మహిళలు ప్రభుత్వ తీరుతో తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. వెంటనే రుణమాఫీ అమలు చేయకపోతే ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.
పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం
Published Tue, Oct 7 2014 1:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement