సాక్షి, విశాఖపట్నం : శ్రీకాకుళం మత్స్యకారుల కోసం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. పాక్ అధ్యక్షుడిగా ఇమ్రాన్ గెలిచినప్పుడు తాను నార్వే నుంచి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని తెలిపారు. తాను నేరుగా పాకిస్తాన్ కూడా వెళ్లగలనని, త్వరలోనే శ్రీకాకుళం మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. 22మంది మత్సకారుల విడుదలకు ఎంతైనా కృషి చేస్తానని, అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయం తీసుకుంటానన్నారు.
విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.. 'ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాబోతోంది. గతంలో తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతుందని చెప్పా. మాతో ఎవరు కలిసి వచ్చినా వారితో మేము కలిసి పనిచేస్తాం. వివిధ పార్టీల నాయకులను మేము ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు మహబూబ్ నగర్, ఒంగోలులో నాపై ఉన్న కేసులు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు కేసులను మాఫీ కాకు౦డా ఆడుకుంటున్నారు. భీమవరంలో నా సభను చంద్రబాబు నాయుడు కావాలని అడ్డుకున్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలన్నీ మోదీ చేస్తారని ఇచ్చాడా? ఏం అడిగినా నరేంద్ర మోదీ ఇవ్వలేదని అంటున్నారు. హామీలు చంద్రబాబు ఇచ్చారా, లేక మోదీ ఇచ్చారా? మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 50% రైతుల రుణ మాఫీ చేస్తాం. ఐదేళ్లలో 100% చేస్తాం. 7 లక్ష ఏడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తా.. పరిశ్రమలు తీసుకొస్తా ఉపాధిని ఇస్తా' అని తెలిపారు.
అవసరమైతే ట్రంప్ సహాయం తీసుకుంటా.. కేఏ పాల్
Published Sat, Dec 29 2018 4:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement