నాపై... మీడియానే బురద జల్లుతోంది : కావూరి | Sakshi
Sakshi News home page

నాపై... మీడియానే బురద జల్లుతోంది : కావూరి

Published Sat, Dec 28 2013 4:57 PM

నాపై... మీడియానే బురద జల్లుతోంది : కావూరి - Sakshi

విజయవాడ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజాయితీగా రాజకీయాల్లో ఉన్న తనపై మీడియా బురద జల్లుతోందని కావూరి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రాన్ని మీడియానే భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. ఓ ఛానల్ తనపై దుష్రచారం చేస్తోందని కావూరి సాంబశివరావు చెప్పినట్టు సమాచారం.

Advertisement
Advertisement