హైదరాబాద్: నాగార్జున్ సాగర్ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ముదరడంతో.. సమస్యను పరిష్కారించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగారు. చంద్రబాబు కేసీఆర్కు ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడారు. సమస్యను పరిష్కరించేందుకోసం శనివారం ఉదయం 10 గంటలకు ఇద్దరూ సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు.
నాగార్జున సాగర్ వద్ద మోహరించిన తెలంగాణ పోలీసులను ఉపసంహరించుకుంటామని కేసీఆర్ చంద్రబాబుకు చెప్పారు. అలాగే సాగర్ వద్ద ఏపీ పోలీసులు సంయమనంతో వ్యవహరించేలా చూడాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి పరస్పర సహకారం అవసరమని కేసీఆర్, చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు ఏపీ ఇరిగేషన్ అధికారులు రాగా, తెలంగాణ అధికారులు అడ్డుపడ్డారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం తెలంగాణ, ఏపీ మంత్రులు హరీష్ రావు, ఉమా మహేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. చివరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకున్నారు. సాగర్కు నల్లగొండ, గుంటూరు ఎస్పీలు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్చలు జరిపారు.
రేపు కేసీఆర్, చంద్రబాబు భేటీ
Published Fri, Feb 13 2015 8:21 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement