జనగామ, న్యూస్లైన్ : సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కేవలం ఆ ప్రాంత ప్రజలకు మేలు కలిగే విధంగా వ్యహరిస్తూ తెలంగాణ ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్రావు మండిపడ్డారు. జనగామ వ్యవసాయ మార్కెట్ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆయనకు విన్నవించారు. రైతుల బాధలు విన్న హరీష్రావు మాట్లాడుతూ మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు * 1,310 ఉండగా... మార్కెట్లో * 1,000 మాత్రమే కొనుగోలు చేస్తుండడం శోచనీయమన్నారు.
తెలంగాణ మంత్రులు ఇక్కడి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మార్కెట్కు సరుకులు తీసుకొచ్చిన ప్రతి రైతుకూ గిట్టుబాట ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతుల పక్షాన నిలబడి పోరాడతామన్నారు. జనగామ మార్కెట్కు వచ్చిన ధాన్యం వర్షంలో తడవకుండా టార్పాలిన్ కవర్లు అందజేయాలన్నారు.
కిరణ్ సీమాంధ్రకే మేలు చేస్తున్నడు : హరీష్రావు
Published Wed, Oct 2 2013 3:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
Advertisement