సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సాక్షిగా సీఎం చంద్రబాబు రెండో సంతకం చేసిన మద్యం బెల్టు షాపుల నిర్మూలన వ్యవహారం ప్రహసనంగా మారింది. గతం కంటే జిల్లాల్లో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న మద్యం గొలుసు దుకాణాల్ని సమూలంగా నిర్మూలించకుండా ఎకై్సజ్ యంత్రాంగం కేవలం కేసులకే పరిమితమవుతోంది. అటు మద్యం వ్యాపారుల జోలికెళ్లకుండా మొక్కుబడిగా కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా పది నుంచి 25 బెల్టు షాపులు నడుస్తున్నా.. వీటి గురించి పూర్తిగా తెలిసినా ఎకై్సజ్ అధికారులు మద్యం లెసైన్సీలకు సహకారం అందిస్తున్నారు. బెల్టు షాపులు నడుపుతున్న వారిపై గత పదినెలల్లో ఆరువేల కేసులు నమోదు చేశామని లెక్కలు చెబుతున్నారే తప్ప బెల్టు షాపులకు మద్యం సీసాలు సరఫరా చేసే లెసైన్సీలపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
బెల్టు షాపుపై దాడిచేసి మద్యం సీసాలు పట్టుకుంటే వాటి మూతలపై ఉండే ఎడెసివ్ లేబుళ్ల ఆధారంగా అవి ఏ షాపు నుంచి వచ్చాయో తెలుస్తుంది. దీని ఆధారంగా బెల్టు షాపుల్ని ప్రోత్సహించే లెసైన్సీల నుంచి మొదటిసారి జరిమానాగా నిర్ణీత కాంపౌండ్ ఫీజు వసూలు చేయడం, రెండోసారి పట్టుబడితే షాపును సీజ్ చేసేందుకు ఆదేశాలున్నా.. ఆ దిశగా ఎకై్సజ్ అధికారులు స్పందించటంలేదు. కేవలం బెల్టు షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నామని లెక్కలు చెబుతున్నారు. ఎకై్సజ్ అధికారులు, లెసైన్సీలు విస్కీ, సోడాల్లా కలిసిపోయి పరస్పర సహకారం అందించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
డీ అడిక్షన్ సెంటర్లేవి?
అధికారంలోకి రాగానే రెండో సంతకం చేసి మద్యం బెల్టు షాపుల్ని సమూలంగా నిర్మూలిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న చంద్రబాబు ఆ సంతకాన్ని పరిహాసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కావడంలేదు. ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
రాష్ట్రంలో నాలుగువేలకుపైగా మద్యం దుకాణాలున్నాయి. ఈ దుకాణాలకు అనుబంధంగా సగటున 15 చొప్పున బెల్టు షాపులున్నట్లు ఎకై్సజ్ అధికారులే అంచనా వేస్తున్నారు. అంటే 60 వేలకు పైగా బెల్టు షాపులకుగాను గత పదినెలల్లో ఆరువేల కేసులు బుక్ చేశామని ఎకై్సజ్ అధికారులు చెప్పడం గమనార్హం.
రెండో సంతకంపైనా అలుసు.. జిల్లాల్లో ఆగని ‘గొలుసు’..
Published Mon, Mar 23 2015 8:02 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement