మానవపాడు, న్యూస్లైన్ : ఎలాంటి అనుమతి లేకుండా కర్ణాటక రాష్ట్రానికి ఓ లారీలో 210 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... సోమవా రం తెల్లవారుజామున భూత్పూరు మండలం శేర్పల్లిలోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్ నుంచి 510 బస్తాల బియ్యం (210 క్వింటాళ్లు) తో ఓ లారీ కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటకు బయలుదేరింది. మార్గమధ్యంలోని అలంపూర్చౌరస్తా దాటుతుండగా మానవపాడు పోలీసులు అనుమానం వచ్చి స్టేషన్కు తరలించి పౌరసరఫరా ల అధికారులకు సమాచారమిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు డివిజన్ అసిస్టెంట్ పౌ రసరఫరాల అధికారి ప్రభాకర్రెడ్డి వచ్చి అందులోని బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వీటి వి లువ సుమారు *2.6 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు డ్రైవర్ తోపాటు బియ్యం విక్రయించే యజమానిపై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ కా ర్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజు, ఓంప్రకాశ్; మానవపాడు ఆర్ఐ జయంతి, వీఆర్ఓలు చంద్రయ్య, ఫణిమోహన్రావు, సుబ్బారెడ్డి, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
దాడులు కొనసాగిస్తున్నాం : డీఎస్ఓ
కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో 250 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు డీఎస్ఓ సయ్యద్యాసిన్ వెల్లడించారు. సోమవారం త న చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ రేష న్ షాపులపై దాడులు నిర్వహించి విక్రయిం చిన స్టాక్తోపాటు నిల్వలో ఏమైనా తేడా ఉంటే వాటిని వెంటనే సీజ్ చేస్తున్నామన్నారు. ఇందు లో భాగంగా అలంపూర్క్రాస్ రోడ్లో బాయిల్డ్ రైస్ 200 క్వింటాళ్లను అనుమతి లేకుండా తరలి స్తుంటే వాటిని సీజ్ చేశామన్నారు. అలాగే గద్వాలలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మినీ డీసీఎంలో తరలిస్తుండగా ఏఎస్ఓ పట్టుకుని కే సు నమోదు చేశారన్నారు. అచ్చంపేటలోని ఓ రేషన్ షాపులో అక్రమంగా ఉన్న మూడు క్విం టాళ్ల బియ్యం, వంద లీటర్ల కిరోసిన్ని స్వా ధీనం చేసుకున్నామన్నారు. మద్దూరు మండ లం మోమినాపూర్లోని ఓ రేషన్ షాపును తనిఖీ చేశామన్నారు. అక్కడ అమ్మహస్తం పథకానికి సంబంధించి డీడీలు కట్టకపోగా, లబ్ధిదారులకు ఎలాంటి సరుకులు పంపిణీ చేయనందుకు డీలపై చర్య తీసుకోవాలని నారాయణపేట ఆర్డీఓ యాస్మిన్బాషాను ఆదేశించామన్నారు. వీటితోపాటు భూత్పూరు మండలంలోని రెండు పెట్రోల్ బంక్లను తనిఖీ చేసి కనీస సదుపాయాలు లేనందున జే సీ శర్మన్కు నివేదిక సమర్పించామన్నారు.
బియ్యం లారీ పట్టివేత 510 బస్తాల బియ్యం స్వాధీనం
Published Tue, Sep 17 2013 4:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement