సాక్షి, రాజమండ్రి: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్లెక్సీకి నిప్పుపెట్టడంతో రాజమండ్రిలో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని నందం గోవిందరాజు సెంటర్లో ఏర్పాటుచేసిన మహేష్ బాబు భారీ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి తగలబెట్టారు. ఈ విషయం తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. మహేశ్బాబు తాజా సినిమా 'స్పైడర్' సూపర్ హిట్ కావడంతో తట్టుకోలేకనే దుండగులు ఈ పనికి ఒడిగట్టారని, ప్లెక్సీని తగలబెట్టినవారిని గుర్తించి పట్టుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఫ్లెక్సీకి నిప్పు.. మహేశ్బాబు ఫ్యాన్స్ ఆందోళన!!
Published Thu, Sep 28 2017 4:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement