ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం
ఒంగోలు టౌన్ : జిల్లాలో ఈ నెల 9న జరగనున్న శాసనమండలి ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. సోమవారం స్థానిక పాత జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమైందన్నారు.
పోలింగ్ కేంద్రానికి ముందుగానే చేరుకొని బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముందుగా ఖాళీ బ్యాలెట్ బాక్స్లు పోలింగ్ ఏజెంట్లకు చూపించి పేపర్ సీల్పై వారి సంతకాలు తీసుకొని క్రమపద్ధతిలో అమర్చాలని సూచించారు. అంతకు ముందు పోలింగ్ ఏజెంట్లు, వారి అభ్యర్థుల సంతకాలు పరిశీలించి సరిచూసుకొని వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్ల ఎడమచేయి చూపుడు వేలుకు సిరా గుర్తు చేయాలన్నారు.
పోలింగ్ కేంద్రంలోకి పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు, పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, సూక్ష్మ పరిశీలకులు, జోనల్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, ఓటర్లను, దివ్యాంగులకు సహాయకులు, బీఎల్ఓలు, చంటిబిడ్డలతో వచ్చే మహిళలను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. ఎన్నికలను క్రమశిక్షణతో హుందాగా నిర్వహించాలని సూచించారు. తొలుత బ్యాలెట్ బాక్స్లు సీల్వేసే విధానం, పోలింగ్ ప్రక్రియను జిల్లా పరిషత్ సీఈఓ బాపిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్యలు వివరించారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
Published Wed, Mar 8 2017 12:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement