సోమశిల: పోలీసులు, అటవీశాఖ అధికారుల మధ్య వివాదానికి కేంద్రబిందువైన మల్లెంకొండ అడవుల్లో ఎట్టకేలకు ఎర్రచందనం దుంగల డంప్ బయటపడిం ది. ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేయడం తో పాటు రూ.25 లక్షల విలువైన 78 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ త్మకూరు ఇన్చార్జి డీఎస్పీ పి.వెంకటనాథ్రెడ్డి వెల్లడించారు. అనంతసాగరం పో లీసుస్టేషన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెంథిల్కుమార్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ను నిరోధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.
అందులో భాగంగా ఇటీవల అనంతసాగరంలోని పెట్రోలు బంక్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న టాటా మేజిక్ వాహనంలోని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిని విచారించగా ఎర్రచందనం దుంగల రవాణా కు వచ్చినట్లు తెలిసిందన్నారు. విచారణలో వారిచ్చిన సమాచారంతో మల్లెం కొండ అడవుల్లోని నాగమల్లేశ్వర ఆల యానికి కిలోమీటర్ దూరంలో మంగళవారం 78 దుంగల డంప్ బయటపడిం దన్నారు. వీటి విలువ రూ.25 లక్షలుగా అంచనా వేశామని చెప్పారు. ఈ దుంగలకు సంబంధించి ఆత్మకూరు మండలం బండారుపల్లికి చెందిన నంబూరి శివ య్య, దగదర్తికి చెందిన బొల్లా అనిల్, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన రామతోటి లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశామని వివరించారు.
డంప్ కోసం గాలిస్తున్న సమయంలోనే పోలీసులపై ఫారెస్ట్ బేస్క్యాం ప్ సిబ్బంది దాడి చేశారన్నారు. ఇక్కడి నుంచి చెన్నై తదితర ప్రాంతాలకు కొంతకాలంగా దుంగల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ అక్రమ రవాణా విషయంలో అటవీశాఖ సిబ్బందిలోని కొందరి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏ శాఖ ఉద్యోగి అయినా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం ముగ్గురు స్మగ్లర్లను ఆత్మకూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. డీఎస్పీ వెంట ఆత్మకూరు సీఐ అల్తాఫ్హుస్సేన్, ఎస్సైలు పుల్లారావు, అంకమ్మ తదితరులు ఉన్నారు.
dal dump, forest officials
మల్లెంకొండ అడవుల్లో ఎర్రచందనం డంప్
Published Thu, Oct 2 2014 3:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement