విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

Published Mon, Feb 16 2015 7:57 PM

man died with current shock

అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని చేపట్ట గ్రామంలో బి. వెంకట్రాం(60) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అతని ఇంటిపక్క వారి విద్యుత్ సర్వీస్ లైన్ తెగిపోవడంతో దాన్ని సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
(రాప్తాడు)

Advertisement

తప్పక చదవండి

Advertisement