పిడుగు పడి రైతు, ఎద్దులు మృతి | Sakshi
Sakshi News home page

పిడుగు పడి రైతు, ఎద్దులు మృతి

Published Wed, Jun 8 2016 1:03 PM

man dies lighting in ysr district

కడప: వైఎస్ఆర్ జిల్లా కమలాపురం శివారులో మల్లికార్జునరెడ్డి (35) అనే రైతు... తన పొలంలో ఎద్దులతో పొలం దున్నుతున్నాడు. ఆ క్రమంలో పిడుగు పడింది. దీంతో మల్లికార్జునరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రెండు ఎద్దులు కూడా మరణించాయి. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చోటు చేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement