కల్తీ మద్యం ఘటనలో మరొకరు మృతి | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం ఘటనలో మరొకరు మృతి

Published Mon, Feb 29 2016 5:45 PM

Man dies of consuming spurious alcohol

విజయవాడ : కల్తీమద్యం ఘటనలో మరొకరు మృత్యువాతపడ్డారు. కల్తీ రక్కసి బారినపడి గత మూడు నెలలుగా విజయవాడ చిన్నఅవుటుపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ (50) అనే వ్యక్తి సోమవారం మృతిచెందాడు. శంకర్ మృతితో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది.

Advertisement
Advertisement